సైఫాబాద్ లోని ఆర్.బి.ఐ పక్కన ఉన్న జై మహాభారత్భారీ క్యూ కడుతున్న మహిళలు.పార్టీ సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్రూం ఇస్తామంటూ ప్రచారం.200గజాల ఇంటి స్థలం ఇస్తామంటూ ఉండడంతో గత కొన్ని రోజుల నుండి ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్న మహిళలు.జై మహాభారత్ పార్టీనీ ఏర్పాటు చేసిన భగవాణ్ విష్ణుపార్టీ సభ్యత్వం డబుల్ బెడ్రూం ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం.
మహిళల ఆధార్ కార్డులను, రెండు ఫోటోలను స్వీకరిస్తున్న విష్ణు.పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు.తాను దేవుడిని అంటూ చెప్పుకుంటున్న విష్ణు.సేకరించిన ఆధార్ కార్డు ల తొ ఏమైనా నష్టం జరుగుతుందేమో అన్న బయాన్ని వ్యక్తం చేస్తున్న కొంతమంది మహిళలు.