హైదరాబాద్: అమీర్ పేట ల్లోని దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రోశయ్య సతీమణి శివలక్ష్మి తో పాటు కుమారులు కుటుంబ సభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు.
అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.తెలుగుదనానికి నిలువెత్తు దర్పణం రోశయ్య.
రాజకీయాలకు అతీతంగా మెలిగిన వ్యక్తి రోశయ్య.ప్రజాజీవితంలో సంప్రదాయాలను పాటించిన మహావ్యక్తి.
రాజకీయాల్లో అజాతశత్రువు గా మహోన్నత విలువలకు కట్టుబడి ఉన్నారంటూ రోశయ్య సేవలను కొనియాడినా వెంకయ్య నాయుడు.