చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి జోగి రమేష్

చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి జోగి రమేష్

జిల్లా ల పర్యటన చేస్తున్న చంద్రబాబు ఒక జోకర్ లా, అయ్యన్న అండ్ కో బ్రోకర్ల లా తిరుగుతున్నారు.151 మంది ఉంటే 17 మందికి మంత్రి పదవులు ఇచ్చాడు…అంతమంది కంటే ఎక్కువ మంది బిసి, ఎస్సి , మైనారిటీ లకు నువ్వు మంత్రి పదవులు ఇస్తానని ధైర్యంగా చెప్పగలవా.గుడివాడలో సామాజిక న్యాయం, సామాజిక ధర్మం పై చర్చకు నేను సిద్ధం నువ్వు రేడినా, నువైనా చర్చకు రా లేదా నేనైనా రమ్మంటే నిమ్మకూరు వస్తా .చవట సన్నాసిలా పరిపోవద్దు, సామాజిక న్యాయం పాటించేది జగన్మోహన్ రెడ్డి మాత్రమే, సామాజిక సిగ్గు మానవత్వం ఉందా.

 Minister Jogi Ramesh Made Sensational Allegations Against Chandrababu Jogi Rames-TeluguStop.com

నిమ్మకూరు ఎలా వస్తావ్, nt రామారావును మానసిక క్షోభ పెట్టి చనిపోవడానికి కారణమైన వాడివి ఏ మొఖం పెట్టి నువ్వు వచ్చి విగ్రహానికి దండ వేస్తావ్.నారా చంద్రబాబు ను నిమ్మకూరు ప్రజలు తరిమికొట్టాలి, నువ్వు గాని నిమ్మకూరు లో బస చేస్తే మరోసారి హత్య చేసినట్లే.

మహానుభావుడు ఎన్టీఆర్ చావుకు కారణమైన నువ్వు ఎలా మళ్ళీ నిమ్మకూరు వస్తావ్.నేను ఒంటరిగా పోటీ చేస్తా జగన్మోహన్ రెడ్డి ని ఒడిస్తానటున్నాడు పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలవా.

పొత్తుల కోసం అరాటపడే దుర్మార్గపు బుద్ధి నీది నువ్వా ముఖ్యమంత్రి ని విమర్శించేది చంద్రబాబు.జిల్లా పర్యటనకు వచ్చి అసలు ఏం చెబుతావయ్యా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ తీసేస్తామతున్నావు డబ్బులు పేదవాడికి పంచుతున్నావు అంటున్నావు మరి అబ్బకు, కోటీశ్వరులకు డబ్బులు పంచమంటావా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube