రైల్వేకోడూరు ఎమ్మార్వో కార్యాలయంలో ప్రారంభించిన ప్రభుత్వ విప్.ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్.
ప్రభుత్వ ఉద్యోగులు గా ఉంటూ చర్చలకు రాకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం క్రమశిక్షణగా లేకపోవడమే.
కొన్ని ఉద్యోగ సంఘం నేతలు నాయకులు ప్రతిపక్షం చెప్పిన మాటలు విని నోటికొచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు.
రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు రమ్మని పిలుస్తున్న రాకుండా, సొంత నిర్ణయాలతో అసత్య ప్రచారాలు చేస్తున్నారు.గత ముఖ్యమంత్రులు జయలలిత,ఎన్టీఆర్ కు జరిగిన సంఘటన పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.