ఒకే వలకు కోటి రూపాయల పైనే విలువ చేసే కోనేం చేపలు లభ్యం

కాకినాడ జిల్లా.యు.

కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో వేట విరామం అనంతరం వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది నిన్న సాయంత్రం వేటకు వెళ్లి వచ్చిన మత్స్యకారులకు భారిగా లభ్యమైన కోనం చేపలు ఒకే వలకు కోటి రూపాయల పైనే విలువ చేసే కోనేం చేపలు లభ్యం వీటిని ఒడ్డుకు తీసుకువచ్చి బహిరంగ వేలంలో హైదరాబాద్ కి చెందిన వ్యాపారి కొనుగోలు వేట విరామం తర్వాత ఎంత మత్స్యసంపద ఒకే సారి పడడంతో మత్స్యకారుల కళ్ళల్లో ఆనందం.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల...

తాజా వార్తలు