నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్.తనతో పాటు బీజేపీ కార్యకర్తలను హత్య చేసేందుకు టిఆర్ఎస్ కుట్ర చేసింది.రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్లు కత్తులతో సిద్ధం అయ్యారు.2 వందల మంది టిఆర్ ఎస్ కార్యకర్తలు రోడ్ల పైకి వస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.పోలీసులు అమ్ముడు పోయారు.
గులాబీ రౌడీ లకు పోలీసుల మద్దతు.
పోలీసుల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా.హౌస్ అరెస్ట్ లు బీజేపీ నేతలకేనా.
నియోజకవర్గం లో ఎక్కడైనా పర్యటిస్తా.