నెల్లూరు జిల్లా గూడూరు మండలం తిప్పవరప్పాడు వద్ద అమరావతి రైతుల మహా పాదయాత్ర 34 వ రోజు కొనసాగుతుంది.పాదయాత్ర లో పోలీసులకు ,రైతులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరావు.కరోనా నిబంధనల దృష్ట్యా గుంపులుగుగా ఉండకూడదు అని రైతులతో వాగ్వివాదానికి దిగడం తో స్వల్ప వివాదం చోటుచేసుకుంది.
దీనితో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జోక్య చేరుకొని సర్దుబాటు చేశారు.అమరావతి రైతులు పోలీసుల ఎదుట జై అమరావతి అని నినాదాలు చేశారు.