34 వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర...

34 వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర…

నెల్లూరు జిల్లా గూడూరు మండలం తిప్పవరప్పాడు వద్ద అమరావతి రైతుల మహా పాదయాత్ర 34 వ రోజు కొనసాగుతుంది.పాదయాత్ర లో పోలీసులకు ,రైతులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

 Amravati Farmers' Great Padayatra Continues On The 34th Day, Amaravathi , Maha P-TeluguStop.com

వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరావు.కరోనా నిబంధనల దృష్ట్యా గుంపులుగుగా ఉండకూడదు అని రైతులతో వాగ్వివాదానికి దిగడం తో స్వల్ప వివాదం చోటుచేసుకుంది.

దీనితో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జోక్య చేరుకొని సర్దుబాటు చేశారు.అమరావతి రైతులు పోలీసుల ఎదుట జై అమరావతి అని నినాదాలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube